ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ఓ రైతు తోటలో ఒకే మొక్కపై మిరపకాయలతో పాటు వంకాయలు, టమాటాలు కాయడం సంచలనం. ఉద్యానశాఖ అధికారులు కారణాలను పరిశీలిస్తున్నారు.