గుంటూరులో జర్నలిస్టులు రైల్వే రాయితీ పాస్‌ల పునరుద్ధరణను కోరుతూ కేంద్ర మంత్రి పెమ్మసానిని కలిశారు. పాస్‌ల విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.