మంగళగిరి పానకాల లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో అభివృద్ధి చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.140 కోట్లతో రోప్‌వే, పార్కింగ్, వసతి గదులు, మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.