ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపు. మాజీ సీఎం జగన్ మెడికల్ కాలేజీల PPP విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతున్నారు. దసరా తరువాత నిరహార దీక్షలో స్వయంగా పాల్గొనాలని నిర్ణయం. అవసరమైతే ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాలు కూడా పరిగణనలోకి.