హెచ్‌ఐవీతో తల్లి మృతి చెందగా, ఎనిమిదేళ్ల బాలుడు ఒంటరిగా పోస్టుమార్టం గది వరకు వెళ్లిన హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్ ఎటా జిల్లాలో చోటుచేసుకుంది. చివరికి పోలీసులు అండగా నిలిచారు.