ఏపీ ప్రభుత్వం పేదల ఇళ్ల పైన కీలక నిర్ణయం తీసుకుంది. పీఎంఏవై పథకంలో అర్హులైన వారికి గడువు పొడిగించింది. అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాల వివరాలు తెలుసుకోండి.