Bill Gates AP Visit: చంద్రబాబుతో భేటీ, ఉండవల్లి వ్యవసాయ క్షేత్ర సందర్శన

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఏపీ సచివాలయంలో సమావేశం అనంతరం ఉండవల్లి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖి చర్చించారు. ఆరోగ్యం, వ్యవసాయ రంగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని బిల్ గేట్స్ పేర్కొన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్… శివరాత్రికి ముందే కోటప్పకొండ కొత్త రోడ్డు ప్రారంభం

శివరాత్రికి ముందే కోటప్పకొండ భక్తులకు శుభవార్త. రూ.3.9 కోట్లతో నిర్మించిన కోటప్పకొండ–కొత్తపాలెం కొత్త రోడ్డును ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. లక్షన్నర మంది భక్తులకు భారీ ఊరట.

2025 గూగుల్ ట్రెండ్స్: టాలీవుడ్‌లో టాప్‌లో నిలిచిన హీరో ఎవరో తెలుసా..!?

2025 గూగుల్ ట్రెండ్స్‌లో టాలీవుడ్ నుంచి అత్యధికంగా వెతికిన హీరోగా అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచారు. పుష్ప-2 విజయం, ఏఏ22 అంచనాలతో బన్నీ హవా కొనసాగుతోంది.

పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణ నేతల ఆగ్రహం – జనసేన స్పందన

పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, జనసేన పార్టీ స్పందించి వ్యాఖ్యలను వక్రీకరించవద్దని కోరింది. పూర్తి వివరాలు.

ఏపీ హైకోర్టు తీర్పు: ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫొటో కేసు కొట్టివేత

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటో ప్రదర్శనపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. చట్టపరమైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు తోసిపుచ్చినట్లు స్పష్టం చేసింది.

అనంతపురంలో ఎన్డీఏ ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ సభ: చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు హాజరు

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత తొలిసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ నిర్వహించనున్నాయి. ‘సూపర్ సిక్స్’ పథకాల విజయాలను ప్రజలతో పంచుకునే ఈ సభకు అనంతపురం వేదిక కానుంది.

ఏపీలో గ్రామ పంచాయతీలకు రూ.1,120 కోట్లు విడుదల – పవన్ కళ్యాణ్ పుట్టినరోజునే నిధుల జమ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తుల కోసం రూ.1,120 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజునే ఈ నిధులు ఖాతాల్లో జమ కావడం విశేషం.

ఏపీలో కొత్త డిజిటల్ రేషన్ కార్డులు – ఆగస్టు 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 9.87 లక్షల మంది కొత్తగా లబ్ధిదారులుగా చేర్పించబడ్డారు. ఆగస్టు 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ కార్డుల పంపిణీ జరుగనుంది.

చిత్తూరులో ఏనుగుల దాడి కలకలం: రైతు మృతి, నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం

చిత్తూరు జిల్లా కొత్తూరులో ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణంరాజు మృతి చెందారు. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. అటవీశాఖ నిర్లక్ష్యాన్ని నిలదీశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.

చిరంజీవి ప్రశంసలు: ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ చూసి మురిసిపోయిన మెగాస్టార్

హరిహర వీరమల్లు ట్రైలర్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ ఎనర్జీ, ట్రైలర్ విజువల్స్‌పై ఫిదా అయిన చిరు, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.