పల్నాడు ఘోర రోడ్డు ప్రమాదం: అయ్యప్ప మాల ధారణలో ఉన్న ఐదుగురు విద్యార్థుల మృతి

పల్నాడు జిల్లాలో గణపవరం సమీపంలో కారు–లారీ ఢీకొన్న ఘోర ప్రమాదం. అయ్యప్ప మాల ధారణలో ఉన్న విజ్ఞాన్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి, మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం. మంత్రుల స్పందన, పోలీసుల దర్యాప్తు వివరాలు.

చీలి సింగయ్య కుటుంబానికి వైఎస్ జగన్ మద్దతు – పరామర్శతో పాటు రూ.10 లక్షల ఆర్థిక సాయం

పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన చీలి సింగయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. రూ.10 లక్షల ఆర్థిక సాయంతోపాటు, భవిష్యత్తులో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.