యూఏఈ పాకిస్థాన్ పౌరులకు వీసాల జారీని అనధికారికంగా నిలిపివేసినట్లు సమాచారం. టూరిస్ట్ వీసాతో వచ్చి భిక్షాటన, నేర కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి కారణాలపై యూఏఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిప్లొమాటిక్ పాస్పోర్ట్దారులకు మాత్రమే వీసాలు.