అనంతపురం జిల్లా రామగిరిలో గతంలో మూతపడిన బంగారం గనులు మళ్లీ చర్చలోకి వచ్చాయి. 70 కుటుంబాలు మట్టిలోనుంచి బంగారం సేకరించి జీవనం సాగిస్తున్నాయి. భవిష్యత్‌లో తవ్వకాలు మళ్లీ ప్రారంభమవుతాయా అనే ఆసక్తి పెరుగుతోంది.