బీహార్ ఎన్నికల ఫలితాలు: నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభంజనం… మహాఘటబంధన్ వెనుకబాటు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ భారీ ఆధిక్యం సాధిస్తోంది. నితీశ్ కుమార్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. మహాఘటబంధన్ వెనుకబడిన పరిస్థితులు, ఓటర్ల ధోరణి, ఎగ్జిట్ పోల్స్ సరిగ్గా నిలిచిన తీరు – పూర్తి వివరాలు.

బీహార్ ప్రభుత్వం గుడ్‌న్యూస్: జర్నలిస్టుల పింఛను ₹15 వేలకి పెంపు! APUWJ హర్షం వ్యక్తం

బీహార్ ప్రభుత్వం జర్నలిస్టుల పింఛను రూ.6 వేల నుంచి రూ.15 వేలకు పెంచింది. మృత జర్నలిస్టుల జీవిత భాగస్వాములకు కూడా పింఛను రూ.10 వేలకు పెరిగింది. APUWJ హర్షం వ్యక్తం చేసింది