26/11 ముంబై దాడులకు 17 ఏళ్లు: భారత భద్రతలో భారీ మార్పులు

2008 ముంబై 26/11 ఉగ్రదాడులకు 17 ఏళ్లు. 166 ప్రాణాలు బలి తీసుకున్న ఈ దాడి తర్వాత భారత్ భద్రతా వ్యవస్థలో జరిగిన కీలక మార్పులు, అమరుల త్యాగం, NIA దర్యాప్తు వివరాలు.

ఎర్రకోట పేలుడు కేసులో ఇద్దరు అనుమానితులు అరెస్ట్ — ఘటనపై హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష

ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో 13 మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. హర్యానాకు చెందిన కారు కారణమని పోలీసులు గుర్తించారు. అమిత్ షా ఘటనాస్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు.

దేశ రాజధానిలో భయానక ఘటన – ఎర్రకోట సమీపంలో కారులో భారీ పేలుడు, 13 మంది మృతి, పలు రాష్ట్రాల్లో హై అలర్ట్

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. NIA, NSG బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి.