తెలంగాణ ప్రభుత్వం అత్యంత పేదల గుర్తింపుకు కొత్త కార్యక్రమం ప్రారంభించింది. ఇంటింటి సర్వే ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేసి విద్య, ఉపాధి, ఆరోగ్య రంగాల్లో సహాయం అందించనుంది.