నెల్లూరులో మంత్రుల మధ్య కలహం.. లోకేష్ సమక్షంలోనే బయటపడ్డ విభేదాలు

నెల్లూరు జిల్లాలో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిల మధ్య పెరిగిన విభేదాలు తెరపైకి వచ్చాయి. లోకేష్ సమక్షంలో ఆనం అసంతృప్తిని బయటపెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

నెల్లూరులో జగన్ పర్యటనపై వివాదం: కేవలం 100 మందికే అనుమతి.

వైఎస్ జగన్ 3వ తేదీన నెల్లూరు పర్యటనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన షరతులతోOnly 100 మందికి అనుమతి విధించారు. హెలిప్యాడ్ స్థలం దొరకకపోవడం, అనుమతుల్లో ఆలస్యం వంటి పరిణామాలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.