మంగళగిరిలో మరో 2 వేల మందికి ఇళ్లపట్టాలు: మంత్రి లోకేశ్ తీపికబురు

మంగళగిరి నియోజకవర్గంలో నివాసం ఉండే మరో 2 వేల మంది పేదలకు త్వరలోనే శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశంలో కీలక ఆదేశాలు జారీ.

మంగళగిరి మోడల్ టౌన్‌గా మారనున్నదా? లోకేష్ సీరియస్ మిషన్ ప్రారంభం

మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ పట్టణాన్ని గుంతలేనిదిగా మార్చేందుకు 100 రోజుల లక్ష్యం పెట్టారు. అలాగే ₹4.40 కోట్లతో చెత్త వాహనాలను ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలుగులో చదవండి.

సుపరిపాలన – తొలిఅడుగు సభలో మంత్రి నారా లోకేష్

అమరావతి: రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గారి రాజ్యాంగం గొప్పతనం ఏంటో మరోసారి తెలిసిన రోజు అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల […]