ఆంధ్రప్రదేశ్ విద్యలో విప్లవం: కేంబ్రిడ్జి యూనివర్సిటీతో ప్రభుత్వ భాగస్వామ్యం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీల్లో అంతర్జాతీయ స్థాయి విద్య అందించేందుకు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం. 8–10 తరగతులకు సర్టిఫైడ్ కోర్సులు, ఉపాధ్యాయ శిక్షణ, గ్లోబల్ అవకాశాలు.

దావోస్ నుంచి లోకేష్ సంచలన ప్రకటన | ఏపీలో లక్ష కోట్ల పెట్టుబడులు | విశాఖ, సీమకు శుభవార్త

దావోస్ వేదికగా ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన. RMZ గ్రూప్ ద్వారా విశాఖ, రాయలసీమలో లక్ష కోట్ల పెట్టుబడులు. ఐటీ పార్కులు, డేటా సెంటర్లు, లక్ష ఉద్యోగాల అవకాశం.

మంగళగిరి ప్రీమియర్ లీగ్–4లో సందడి చేసిన మంత్రి నారా లోకేశ్

సంక్రాంతి సందర్భంగా మంగళగిరి భోగి ఎస్టేట్స్‌లో జరిగిన మంగళగిరి ప్రీమియర్ లీగ్–4 క్రికెట్ పోటీలకు హాజరైన మంత్రి నారా లోకేశ్ టాస్ వేసి, సరదాగా క్రికెట్ ఆడి యువతలో ఉత్సాహం నింపారు.

కెనడా పర్యటనలో నారా లోకేశ్ కీలక సమావేశాలు – ఏపీకి భారీ పెట్టుబడుల అవకాశాలు

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం నారా లోకేశ్ కెనడాలో ప్రముఖ కంపెనీలతో భేటీలు. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, పర్యాటక రంగాల్లో పెట్టుబడి అవకాశాలు వివరించిన మంత్రి.

ఢిల్లీ గుసగుసలు: నారా లోకేష్‌ గురించి అదే చర్చ – టీడీపీ భవిష్యత్‌ నేతగా ఎదుగుతున్న లోకేష్?

కూటమి మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పెరుగుతున్న ప్రాధాన్యం, కేంద్ర పెద్దలతో బలపడుతున్న సంబంధాలు, AP భవిష్యత్ నాయకత్వంపై నడుస్తున్న చర్చలపై విశ్లేషణ.

ప్రతి ఏడాది డీఎస్సీ తప్పనిసరి – ఉపాధ్యాయ నియామకాలకు నారా లోకేశ్ కీలక దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. టెట్ నవంబర్‌లో, డీఎస్సీ జనవరిలో విడుదల కానుంది.

అనంతపురంలో ఎన్డీఏ ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ సభ: చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు హాజరు

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత తొలిసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ నిర్వహించనున్నాయి. ‘సూపర్ సిక్స్’ పథకాల విజయాలను ప్రజలతో పంచుకునే ఈ సభకు అనంతపురం వేదిక కానుంది.

ఏపీని మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర కీలకం: మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యను దేశంలో మోడల్‌గా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. Noble Teachers Associationతో సమావేశంలో పలు కీలక హామీలు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌కు గిన్నిస్ గౌరవం – ప్రపంచంలోనే అతిపెద్ద పేరెంట్-టీచర్ మీటింగ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో 53.4 లక్షల మంది పేరెంట్స్, టీచర్లు పాల్గొని గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. ఈ ఘనతను ఉపాధ్యాయులకు అంకితం చేస్తూ మంత్రి లోకేష్ ప్రకటించారు.

సింగపూర్‌లో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం.. ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తల మధ్య ఆత్మీయ సదస్సు

సింగపూర్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడుకు స్థానిక తెలుగు ప్రజలు, ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు సంప్రదాయ స్వాగతం పలికారు. ఐదు రోజుల పర్యటనలో మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.