హైదరాబాద్‌లో సెటిలైన మితాలి అగర్వాల్ (కావ్య) మిసెస్ ఇండియా 2025 గ్లోబల్ అంబాసిడర్, కాంజెనియాలిటీ టైటిల్స్ గెలుచుకుని దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందారు.