భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పదేళ్ల పాలనలోనే అత్యంత సుదీర్ఘంగా 8 రోజులు పాటు జరిపే విదేశీ పర్యటనలో 5 దేశాలను సందర్శించనున్నారు. ఈ పర్యటన ద్వారా భారత దేశం గ్లోబల్ సౌత్ దేశాలతో సంబంధాలు బలోపేతం చేయనుంది.