మెక్సికో దక్షిణ రాష్ట్రం ఓక్సాకాలో ఇంటర్-ఓషియానిక్ రైలు పట్టాలు తప్పి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, 98 మందికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.