ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 స్కోర్ కార్డుల్లో టెట్ మార్కుల సవరణకు విద్యాశాఖ మరోసారి గడువు ఇచ్చింది. అభ్యర్థులు ఆగస్టు 21 మధ్యాహ్నం 12 గంటలలోపు టెట్ మార్కులను సరిచేసుకునే అవకాశం పొందారు. ఫైనల్ జాబితా విడుదలకు ముందు ఇది చివరి ఛాన్స్.