అమరావతి జర్నలిస్టుల ఆధ్వర్యంలో స్థాపించబడిన ‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఆవిష్కరించారు. ప్రెస్ క్లబ్ నిర్మాణం, భవిష్యత్ ప్రణాళికలు, జర్నలిస్టుల లక్ష్యాలపై వివరాలు ఇక్కడ చదవండి.