మంగళగిరిలో సంచలనం. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భార్య భర్తపై కత్తితో దాడి చేసింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతి. పూర్తి వివరాలు తెలుసుకోండి.