జడ్చర్ల గురుకులంలో దారుణం: పదో తరగతి విద్యార్థినిపై వైస్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు – ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని‌పై మహిళా వైస్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన ప్రిన్సిపాల్‌తో పాటు ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు. దర్యాప్తు పురోగతి, అధికారులు తీసుకున్న చర్యలు వివరాల్లో.

జడ్చర్ల NH-44లో బస్సు–యాసిడ్ ట్యాంకర్ ఢీ:  తృటిలో తప్పిన భారీ ప్రమాదం

జడ్చర్ల NH-44పై జగన్ ట్రావెల్స్ బస్సు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. 26 మంది సురక్షితం. యాసిడ్ లీకేజీతో ట్రాఫిక్ జామ్.