ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే, నేషనల్ హైవే ప్రాజెక్టులకు వేగం పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బుల్లెట్ రైలు కారిడార్‌లు, భూసేకరణ, లాజిస్టిక్స్ అభివృద్ధిపై కీలక నిర్ణయాలు.