కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం – ఐదుగురు మృతి, మరికొందరు తీవ్ర గాయాలు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు దగ్గర రెండు కార్లు ఢీకొని జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న పోలీసులు.

కర్నూలు బస్సు ప్రమాదం వెనుక దాగున్న భయంకర నిజాలు – 19 మంది ప్రాణాలు బలిగొన్న రహస్యాలు వెలుగులోకి

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం వెనుక దాగున్న నిజాలు బయటపడ్డాయి. డ్రైవర్ నిర్లక్ష్యం, ఇతర బస్సు డ్రైవర్ల మానవత్వలేమి, మిస్సయిన సెల్‌ఫోన్ ట్విస్ట్ – మొత్తం వివరాలు చదవండి.

కర్నూలులో విషాదం: అగ్నికి ఆహుతైన కావేరి ట్రావెల్స్ బస్సు – 20 మందికి పైగా మృతి

కర్నూలు జిల్లాలో కావేరి ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదంలో 20 మందికి పైగా మృతి. రాత్రి ప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. సీఎం చంద్రబాబు, జగన్‌, రేవంత్ విచారం వ్యక్తం చేశారు.