కృష్ణా జిల్లా నాగాయలంకలో కార్తిక మాసంలో రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద వందలాది నీటి పాములు కనిపించి భక్తులను ఆశ్చర్యపరిచాయి. ఈ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్.