దక్షిణ కొరియా యోసు నగరంలో ఉన్న నూడిల్ రెస్టారెంట్ ఒంటరి కస్టమర్లను అనుమతించనని బోర్డు పెట్టి హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్.