బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సాయి శ్రీనివాస్ పూర్తి నమ్మకంతో మాట్లాడారు. “పెద్ది సినిమాలో ఆ ఒక్క షాట్తోనే లక్షల టికెట్లు తెగుతాయి” అంటూ సినిమా పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ స్టైల్లో కాలర్ ఎగరేసిన ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.