కాకినాడ జిల్లాలో 19 ఏళ్ల యువకుడు కిరణ్ కార్తీక్ హత్యకు గురయ్యాడు. చెల్లితో చనువుగా మాట్లాడుతున్నాడన్న కోపంతో కృష్ణప్రసాద్, అతని స్నేహితుడు వినోద్ కలిసి దారుణంగా హత్య చేశారు. మట్టిదిబ్బలో పూడ్చిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.