మేడ్చల్ జిల్లా బాచుపల్లి, కాకతీయ కాలనీల్లోని రెండు పార్కులను కబ్జాదారుల నుంచి HYDRA రక్షించింది. పార్కులు తిరిగి లభించడంతో చిన్నారులు జిందాబాద్ నినాదాలు చేశారు.