Telangana: వైన్ షాప్ వద్ద ఫుల్‌గా మద్యం తాగి యువకుడు మృతి.. ఖమ్మం జిల్లాలో విషాద ఘటన

ఖమ్మం జిల్లా వేంసూరులో వైన్ షాప్ వద్ద మద్యం సేవించి యువకుడు మృతి చెందాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు విచారణ చేపట్టారు.

Khammam Crime: గేదె కట్టొద్దన్న వివాదం ప్రాణాలు తీసింది.. కర్రల దాడిలో వ్యక్తి మృతి

ఖమ్మం జిల్లా వేంసూర్ మండలంలో గేదె కట్టే విషయంలో జరిగిన ఘర్షణ ఒకరి మృతికి దారి తీసింది. రాజుగూడెం గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు.