శబరిమల యాత్రలో భక్తులకు వరుస రోడ్డు ప్రమాదాలు. కేరళలో ఐదుగురు గాయాలు, కర్ణాటక కోలార్‌లో వంతెనపై నుంచి కారు పడిపోవడంతో నలుగురు భక్తుల మృతి.