జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ పెళ్లి తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారి, ఇప్పుడు దర్శకురాలిగా అడుగుపెడుతున్నది. సొంత కథ రాస్తున్నట్లు ఆమె వెల్లడించడంపై సినీ పరిశ్రమలో ఆసక్తి పెరిగింది. డీప్‌ఫేక్ సమస్యపై కఠిన చట్టాలు అవసరమని కీర్తి డిమాండ్ చేసిన వివరాలు.