పాకిస్థాన్ కరాచీ నగరంలోని గుల్ ప్లాజా షాపింగ్ మాల్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 14 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.