ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణంపై మంత్రి కొల్లు రవీంద్ర చేసిన సంచలన వ్యాఖ్యలు – “ఇది దేశంలోనే అతిపెద్ద స్కాం, త్వరలో ‘అతిపెద్ద తిమింగలం’ బయటపడనుంది” అంటున్న మంత్రి. జగన్ పాత్రపై ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు.