జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరు – తాజా అప్డేట్ | వైసీపీ న్యూస్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. హాజరు ప్రక్రియ పూర్తయ్యాక లోటస్‌పాండ్‌లో నేతలతో సమావేశం. తదుపరి విచారణ తేదీపై కోర్టు త్వరలో నిర్ణయం తీసుకోనుంది.

నువ్వే మారిపోయావు జగన్,నేనైతే మారలేదు:సాయిరెడ్డి

నేను మారను,నా వ్యక్తిత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది.నువ్వే పదవి వచ్చాక మారిపోయావు!మూడు దశాబ్దాలుగా రాజ శేఖర్ రెడ్డి కుటుంబంతో అనుబంధం ఉంది.పెళ్ళి చేసుకున్న వారే విడిపోతు న్నారు,మాది రాజకీయ బంధం,ఇందులో ఆశ్చర్యం ఏముంది?ప్రలోభాలకు లొంగను,ఎవ్వరికీ […]