చత్తీస్‌గఢ్ కోర్బా జిల్లాలో దొంగలు ఏకంగా 40 టన్నుల బరువైన 60 అడుగుల ఇనుప వంతెనను రాత్రికి రాత్రే మాయం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం.