ఇరాన్‌లో అల్లర్ల మధ్య చిక్కుకున్న భారతీయులు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. ఇంటర్నెట్ నిలిచిపోవడంతో ఎదురైన ఇబ్బందులపై వారు స్పందించారు.