భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎం.ఎస్.కె ప్రసాద్ ఆధ్వర్యంలో అమరావతిలో “ఎం.ఎస్.కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ” ప్రారంభమవుతోంది. 12 ఎకరాల్లో ప్రపంచ స్థాయి సదుపాయాలతో నిర్మాణం జరగనుంది. స్థానిక ప్రతిభకు జాతీయ స్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యం.