2025 సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారు 11 రోజులు 11 అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. మూలా నక్షత్రం రోజున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭
2025 సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారు 11 రోజులు 11 అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. మూలా నక్షత్రం రోజున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.