2025 సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారు 11 రోజులు 11 అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. మూలా నక్షత్రం రోజున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.