పూరీ జగన్నాథ దేవస్థానానికి ఒడిశాలో 60,426 ఎకరాలు, అలాగే ఏపీ సహా ఆరు రాష్ట్రాల్లో మరో 395 ఎకరాల భూమి ఉందని ఒడిశా న్యాయశాఖ మంత్రి వెల్లడించారు. ఆక్రమణలో ఉన్న భూములను తిరిగి పొందేందుకు 974 కేసులు నమోదు.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭
పూరీ జగన్నాథ దేవస్థానానికి ఒడిశాలో 60,426 ఎకరాలు, అలాగే ఏపీ సహా ఆరు రాష్ట్రాల్లో మరో 395 ఎకరాల భూమి ఉందని ఒడిశా న్యాయశాఖ మంత్రి వెల్లడించారు. ఆక్రమణలో ఉన్న భూములను తిరిగి పొందేందుకు 974 కేసులు నమోదు.