ఓ తల్లి బిడ్డ కోసం పాలకు పరుగెత్తగా, రైలు కదిలింది. గమనించిన గార్డు ఒక్క క్షణంలో తీసుకున్న నిర్ణయం తల్లిని బిడ్డతో మళ్లీ కలిపింది. ఇది రైల్వేలో మానవత్వానికి చక్కని ఉదాహరణగా నిలిచింది.