పార్లమెంట్‌లో పెంపుడు కుక్కతో రేణుకా చౌదరి.. “కరిచేవాళ్లు లోపలే” వ్యాఖ్యలతో దుమారం

పార్లమెంట్‌లో పెంపుడు కుక్కను తీసుకువచ్చిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్‌టాపిక్. బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ చర్యలు డిమాండ్ చేసింది.

31 రోజుల జైలు శిక్షపై పదవి కోల్పోయే బిల్లు – ఏపీలో వేడెక్కుతున్న చర్చలు

కేంద్రం ప్రవేశపెట్టిన 31 రోజుల జైలు శిక్షపై పదవి కోల్పోయే బిల్లు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ చర్చలకు దారి తీస్తోంది. చంద్రబాబు, జగన్ కేసుల ప్రస్తావనతో ఈ బిల్లుపై వేడెక్కిన వాదోపవాదాలు. జగన్‌కే ఎక్కువ ప్రమాదం ఉందన్న విశ్లేషణ.

దేశానికి రెండవ అత్యధిక కాలం పనిచేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇందిరా గాంధీ రికార్డ్‌ను బ్రేక్ చేసిన ఘనత

నరేంద్ర మోదీ 4,078 రోజులపాటు పదవిలో కొనసాగుతూ, ఇందిరా గాంధీ రికార్డును అధిగమించారు. దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నేతల జాబితాలో నెహ్రూ తర్వాత రెండో స్థానానికి చేరారు.

ఎమర్జెన్సీకి 50 ఏళ్లు: ప్రజాస్వామ్యాన్ని అణచిన చీకటి అధ్యాయం

1975 జూన్ 25—ఈ తేదీ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరచిపోలేని మచ్చ. అదే రోజు నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీను విధించారు. అంతర్గత కలహాలు, దేశ భద్రతాపై ముప్పు ఉందన్న నెపంతో […]