ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. NIA, NSG బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి.