ఉత్తరప్రదేశ్ రాంపూర్ జిల్లాలో పహాడీ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ లోడ్తో వెళ్తున్న లారీ బొలెరోపై బోల్తా కొట్టడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్గా మారింది.
Tag: India road accidents
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: రెండు RTC బస్సులు ఢీ – 11 మంది మృతి, 40 మంది గాయాలు
తమిళనాడు శివగంగా జిల్లాలో రెండు RTC బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, 40 మంది వరకు గాయపడ్డారు. మరణించిన వారిలో 9 మంది మహిళలు ఉన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ.
జోధ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం – 18 మంది మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఫలోడి సమీపంలోని మటోడా వద్ద టెంపో ట్రావెలర్ రోడ్డుపక్కన నిలిచిన ట్రక్కును ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంపై సీఎం భజన్లాల్ శర్మ స్పందించి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.