బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రత పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.