పకోడీలు అమ్మిన తండ్రి కూతురు ఐఏఎస్… మిగతా ముగ్గురు పిల్లలు డాక్టర్లు – ప్రేరణాత్మక విజయగాథ

పేదరికం అడ్డంకి కాదని నిరూపించిన రాజస్థాన్‌ భరత్‌పూర్‌కు చెందిన పకోడీలు అమ్మే తండ్రి కథ. ఆయన కూతురు దీపేష్ కుమారి ఐఏఎస్ కాగా, మరో ముగ్గురు పిల్లలు డాక్టర్లు అయ్యారు. చదువుతో సాధించిన ఈ కుటుంబం విజయగాథ మీకూ ప్రేరణ కలిగిస్తుంది.

యూపీఎస్సీ రాయకుండా, కోచింగ్ లేకుండానే ఐఏఎస్ అయిన బి. అబ్దుల్ నాజర్‌ ప్రేరణాత్మక జీవనగాథ

కేరళకు చెందిన బి.అబ్దుల్ నాజర్ అనాథాశ్రమంలో పెరిగినా, కోచింగ్ లేకుండా, యూపీఎస్సీ రాయకుండానే ఐఏఎస్ హోదా అందుకున్నారు. ఆయన పట్టుదల, కృషి, అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.