ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. కోస్తా జిల్లాల్లో అలర్ట్ జారీ కాగా, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.