మంగళగిరిలో జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ, జర్నలిస్టులు ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.