గుంటూరు జిల్లాలో ఎల్లో మిర్చి సాగు జోరుగా సాగుతోంది. ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి, క్వింటా రూ.25 వేల ప్రారంభ ధరతో రైతులకు లాభాల ఆశ.